ఎమ్మేల్యే శిల్పా చే “హిందూ స్మశాన వాటిక స్థల” దాత కు ఘన సన్మానం
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం కీర్తి ఘనం.. మెరుగు దల శూన్యం, దశాబ్దాలు గా పట్టణం లో సరైన స్మశాన వాటిక లేక, పరమ పదించిన తరువాత కూడా పితురులకు ఆత్మ శాంతి లేకుండా పోతోంది.
హిందువుల మనో భావాల ను అర్థం చేసుకున్న శ్రీశైలం ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆ దిశగా అడుగులు ముందుకు వేశారు.
అనుకున్న దే తడవుగా స్మశాన వాటిక స్థల కోసం దైవ స్వరూపులు శ్రీమద్ శ్రీశైల జగద్గురు డా. చెన్న సిద్ధరామ పండితా రాధ్య శివ చార్య మహా స్వామి జీ వారికి
శిల్పా చక్రపాణి రెడ్డి ఆత్మకూరు పట్టణం లో హిందువులు ఎదుర్కొంటున్న స్మశాన వాటిక స్థల సమస్యను వివరించి ఒప్పించారు.
Also Read.. Sony Bravia 164 cm (65 inches) 4K Ultra HD Smart LED Google TV
ఆత్మకూరులో జగద్గురు మఠానికి చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వాలని పలుమార్లు కోరగా అయన కూడా హిందుల శ్మశాన వాటిక కు విరాళం ఇచ్చారు.
అందుకు కృత జ్ఞతగా.. పుర యువ నాయకుడు శివ రామ కృష్ణ యాదవ్, తన 51వ జన్మ దినోత్సవం సందర్భంగా.. ఆయనకు
శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక కల్యాణార్థం దైవ స్వరూపులు శ్రీమద్ శ్రీశైల జగద్గురు డా. చెన్న సిద్ధరామ పండితా రాధ్య శివ చార్య మహా స్వామి జీ
కర్ణాటక రాస్ట్రం లోని యాడ్యుర్ పీఠం నుంచి శ్రీశైల మహా క్షేత్రం కు
పాద యాత్ర చేస్తున్న జగ ద్గురువుల పాద యాత్ర ఆత్మకూరు చేరుకున్నారు . ఈసందర్భంగా ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మా నింపజేశారు.
ఈ యాత్ర చేరుకోగానే హిందూ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
మధు రై పుణ్య క్షేత్రం నుంచి ఎంతో విశిష్టత కలిగిన యాలుకల చే ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటం, మాల మరియు కలువ పూల హారాన్ని
స్వామి వారికి ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా యువ నాయకుడు శివ రామ కృష్ణ యాదవ్ సమర్పించారు.
సత్కారానికి తన్మ యించిన మహా స్వామి జీ వారు ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శివ రామ కృష్ణ యాదవ్ లకు మంగళ ఆశీస్సు లు అంద జేశారు. హిందువు ల మనో భావాలను అర్థం చేసుకునే ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీకు లభించడం అదృష్ట మని పలువురు పేర్కొన్నారు. అభివృద్ధి లో నే కాదు ఆధ్యా త్మికత లో కూడా ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి తీరుగు లేదని యువ నాయకుడు శివరామ కృష్ణ యాదవ్ పేర్కొన్నారు.